శ్రీవాణి దర్శన టికెట్లలో కీలక మార్పులు
భక్తుల సౌకర్యార్థం కొత్త విధానం అమలు జూన్ 10 నుంచి అమల్లోకి టీటీడీ నిర్ణయం తిరుమల – ప్రభాత సూర్యుడు శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపులో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక మార్పులు చేపట్టింది. భక్తుల సౌకర్యార్థం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. కొత్త విధానం ప్రకారం రోజుకు 1500 శ్రీవాణి దర్శన టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు. ఇందులో 500 టికెట్లను మూడు నెలల ముందుగానే అడ్వాన్స్ బుకింగ్కు కేటాయించనుండగా, తిరుపతి విమానాశ్రయంలో రోజుకు 200 టికెట్లను కరెంట్ బుకింగ్...