ANDHRA PRADESH
Raidurgam Land Auction : ఎకరాకు రూ.269 కోట్లు!
రాయదుర్గ్ భూముల వేలంలో రికార్డు.. ఎకరాకు రూ.269 కోట్లు
హైదరాబాద్లోని రాయదుర్గ్ ప్రాంతంలో ప్రభుత్వ భూముల వేలం మరోసారి సంచలనం సృష్టించింది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (టీజీఐఐసీ) నిర్వహించిన తాజా ఈ-వేలంలో...

