DELHI ELECTION UPDATE : ఢిల్లీ ఎలక్షన్స్

The President exercised his right to vote| NEW DELHI 2025

On
DELHI ELECTION UPDATE : ఢిల్లీ ఎలక్షన్స్

ఓటు వేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

ఢిల్లీ - ప్రభాత సూర్యుడు

ఢిల్లీ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నకల్లో దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజేంద్రప్రసాద్ కేంద్రీయ విద్యాలయలో ఏర్పాటు చేసిన ఓటింగ్ కేంద్రలో ఆమె తన ఓటును వేశారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు ఒకే దఫాలో ఎన్నికలు జరగనున్నవి. ఇందుకుగాను మొత్తం 700 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

Views: 0

Latest News

TG RATION CARD UPDATE :కొత్త కార్డులతో పెరిగిన బియ్యం కోట... TG RATION CARD UPDATE :కొత్త కార్డులతో పెరిగిన బియ్యం కోట...
కొత్త కార్డులతో పెరిగిన బియ్యం కోట... కరీంనగర్‌-ప్రభాత సూర్యుడు  తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డులకు బియ్యం పంపిణీకి రంగం సిద్ధమైంది. గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి...
TELANGANA AIRLINE UPDATE 2025 :కొత్తగూడెం ఎయిర్‌ పోర్టుకు లైన్‌ క్లియర్‌
AMARAVATHI NEWS 2025 :లాయర్ కాని సుబ్రహ్మణ్యస్వామిని లాయర్‌గా తీసేసిన టీటీడీ!
DELHI ELECTION UPDATE : ఢిల్లీ ఎలక్షన్స్
AP HEALTH ALRET 2025 : ఫారం కోళ్లకు అంతు చిక్కని వ్యాధి
AP NEWS UPADTE : డయాగ్నొస్టిక్ సెంటర్‌లో దారుణం.
AP Government Introduces New Guidelines :భవన నిర్మాణాలపై కొత్త మార్గదర్శకాలు