Bandi Sanjay Hot Comments: ధరణి పేరుతో బిఆర్‌ఎస్‌ నాయకులు కొంపలు ముంచారు

కబ్జా భూములను స్వాధీనం చేసుకోవాలి .. బండి సంజయ్‌ డిమాండ్‌

On
Bandi Sanjay Hot Comments: ధరణి పేరుతో బిఆర్‌ఎస్‌ నాయకులు కొంపలు ముంచారు

ధరణి పేరుతో బిఆర్‌ఎస్‌ నాయకులు కొంపలు ముంచారని కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ఆరోపణలు చేశారు. కబ్జా భూములను స్వాధీనం చేసుకొని దివ్యాంగులకు కాలనీ కట్టాలని డిమాండ్‌ చేశారు.

ధరణి పేరుతో బిఆర్‌ఎస్‌ నాయకులు కొంపలు ముంచారు

కబ్జా భూములను స్వాధీనం చేసుకోవాలి .. బండి సంజయ్‌ డిమాండ్‌

సిరిసిల్ల - ప్రభాత సూర్యుడు

ధరణి పేరుతో బిఆర్‌ఎస్‌ నాయకులు కొంపలు ముంచారని కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ఆరోపణలు చేశారు. కబ్జా భూములను స్వాధీనం చేసుకొని దివ్యాంగులకు కాలనీ కట్టాలని డిమాండ్‌ చేశారు. రాజన్నసిరిసిల్ల పర్యటనలో ఆయన విూడియాతో మాట్లాడారు. ఇష్టాను రీతిన మాట్లాడితే సమాజం గుర్తించదని, పదవి ప్రజలు పెట్టిన భిక్ష అని బండి సంజయ్‌ తెలిపారు. ధరణితో ఓ కుటుంబం లాభపడిరదని, కబ్జా భూములు స్వాధీనం చేసుకోవడంలో అధికారులు వెనుకడుగు వేయొద్దని ఆయన కోరారు. ఈ విషయంలో మా సహకారం ఉంటుందని బండి స్పష్టం చేశారు.

Views: 4

Latest News

AMARAVATHI NEWS 2025 :లాయర్ కాని సుబ్రహ్మణ్యస్వామిని లాయర్‌గా తీసేసిన టీటీడీ! AMARAVATHI NEWS 2025 :లాయర్ కాని సుబ్రహ్మణ్యస్వామిని లాయర్‌గా తీసేసిన టీటీడీ!
లాయర్ కాని సుబ్రహ్మణ్యస్వామిని లాయర్‌గా తీసేసిన టీటీడీ! అమరావతి  - ప్రభాత సూర్యుడు తమిళనాడుకు చెందిన బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామిని అందరూ లాయర్ అనుకుంటారు....
DELHI ELECTION UPDATE : ఢిల్లీ ఎలక్షన్స్
AP HEALTH ALRET 2025 : ఫారం కోళ్లకు అంతు చిక్కని వ్యాధి
AP NEWS UPADTE : డయాగ్నొస్టిక్ సెంటర్‌లో దారుణం.
AP Government Introduces New Guidelines :భవన నిర్మాణాలపై కొత్త మార్గదర్శకాలు
TELANGANA NEWS UPDATE 2025  :రీజనల్‌ రింగ్‌ రొడ్‌ కోసం నిధుల కసరత్తు
TG NEWS 2025:తెలంగాణ గట్టుపై ఆసక్తికర రాజకీయాలు