Rachakonda Commissionerate : నీళ్ళడిగినందుకు కస్టమర్లపై హోటల్ సిబ్బంది దాడి
Dawat Restaurant Management Attack on Customers in Hasthinapuram | Meerpet Polistation Limits

హోటల్ కు వచ్చిన కస్టమర్స్ పై ముకుమ్మడి దాడి
రాచకొండ కమీషనరేట్ - ప్రభాత సూర్యడు
విూర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తీనాపురం దావత్ బిర్యానీ హోటల్ నిర్వహకులు వీరంగం సృష్టించారు. హోటల్ కు వచ్చిన కస్టమర్స్ ఫై హోటల్ సిబ్బంది దాడికి దిగారు. హోటల్ మేనేజర్ దగ్గరుండి దాడి చేయించాడు. దాంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. విూర్ పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హోటల్ లో జరిగిన దాడి సీసీటీవీ లో రీకార్డ్ అయింది. హోటల్ సిబ్బంది ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు.
Views: 0
Latest News
13 Mar 2025 18:27:32
పవన్ కళ్యాణ్ శాఖలో లోకేష్ చొరవ విజయవాడ - ప్రభాత సూర్యుడు నారా లోకేష్ క్షమాపణ చెప్పారు. నల్లమల లోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం కాశీనాయన సత్రాన్ని...