Bandi Sanjay Hot Comments: ధరణి పేరుతో బిఆర్‌ఎస్‌ నాయకులు కొంపలు ముంచారు

కబ్జా భూములను స్వాధీనం చేసుకోవాలి .. బండి సంజయ్‌ డిమాండ్‌

On
Bandi Sanjay Hot Comments: ధరణి పేరుతో బిఆర్‌ఎస్‌ నాయకులు కొంపలు ముంచారు

ధరణి పేరుతో బిఆర్‌ఎస్‌ నాయకులు కొంపలు ముంచారని కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ఆరోపణలు చేశారు. కబ్జా భూములను స్వాధీనం చేసుకొని దివ్యాంగులకు కాలనీ కట్టాలని డిమాండ్‌ చేశారు.

ధరణి పేరుతో బిఆర్‌ఎస్‌ నాయకులు కొంపలు ముంచారు

కబ్జా భూములను స్వాధీనం చేసుకోవాలి .. బండి సంజయ్‌ డిమాండ్‌

సిరిసిల్ల - ప్రభాత సూర్యుడు

ధరణి పేరుతో బిఆర్‌ఎస్‌ నాయకులు కొంపలు ముంచారని కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ఆరోపణలు చేశారు. కబ్జా భూములను స్వాధీనం చేసుకొని దివ్యాంగులకు కాలనీ కట్టాలని డిమాండ్‌ చేశారు. రాజన్నసిరిసిల్ల పర్యటనలో ఆయన విూడియాతో మాట్లాడారు. ఇష్టాను రీతిన మాట్లాడితే సమాజం గుర్తించదని, పదవి ప్రజలు పెట్టిన భిక్ష అని బండి సంజయ్‌ తెలిపారు. ధరణితో ఓ కుటుంబం లాభపడిరదని, కబ్జా భూములు స్వాధీనం చేసుకోవడంలో అధికారులు వెనుకడుగు వేయొద్దని ఆయన కోరారు. ఈ విషయంలో మా సహకారం ఉంటుందని బండి స్పష్టం చేశారు.

Views: 4

Latest News

ILLEGAL IMMIGRANTS DETECTED IN ASSAM :అక్రమవలసదారులను పంపించేయండి ILLEGAL IMMIGRANTS DETECTED IN ASSAM :అక్రమవలసదారులను పంపించేయండి
అక్రమవలసదారులను పంపించేయండి గౌహాతి-ప్రభాత సూర్యుడు అస్సాం రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడ్డ వారిని వారి స్వస్థలాలకు పంపించి...
AP POLITICS 2025 :మున్సిపాల్టీల్లో పట్టించుకోని కేడర్‌
TG RATION CARD UPDATE :కొత్త కార్డులతో పెరిగిన బియ్యం కోట...
TELANGANA AIRLINE UPDATE 2025 :కొత్తగూడెం ఎయిర్‌ పోర్టుకు లైన్‌ క్లియర్‌
AMARAVATHI NEWS 2025 :లాయర్ కాని సుబ్రహ్మణ్యస్వామిని లాయర్‌గా తీసేసిన టీటీడీ!
DELHI ELECTION UPDATE : ఢిల్లీ ఎలక్షన్స్
AP HEALTH ALRET 2025 : ఫారం కోళ్లకు అంతు చిక్కని వ్యాధి